గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పలుచోట్ల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎల్.బీ నగర్ సర్కిల్ లో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. సరూర్ నగర్ లో తెరాస ఆధిక్యత కనబరుస్తుంది, ఆర్.కే పురంలో బీజేపీ. చైతన్యపురిలో బీజేపీ, గడ్డిఅన్నారంలో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. అదే విధంగా కొత్తపేటలో తెరాస, నాగోల్ బీజేపీ, బీఎన్ రెడ్డిలో తెరాస లీడ్ లో ఉన్నాయి. ఇక మన్సూరాబాద్ లో, చెంపాపేట్ బీజేపీ ఆధిక్యతను కనబరుస్తుంది.
Also Read :
GHMC Elections Results 2020:కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగుల ధర్నా..మరికాసేపట్లో అసలు లెక్కలు..