దేశ సమగ్రతకు, సమైక్యతకు మోదీ ఊపిరి…

|

Sep 17, 2020 | 11:59 AM

దేశ సమైక్యతకు యావత్‌ ప్రపంచంలోని తెలుగు వారందరి తరపున ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి. దేశ సమగ్రతకు, సమైక్యతకు మోదీ ఊపిరి అన్నారు.

దేశ సమగ్రతకు, సమైక్యతకు మోదీ ఊపిరి...
Follow us on

దేశ సమైక్యతకు యావత్‌ ప్రపంచంలోని తెలుగు వారందరి తరపున ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి. దేశ సమగ్రతకు, సమైక్యతకు మోదీ ఊపిరి అన్నారు. మోదీ నేతృత్వంలో ఆత్మ నిర్భర్‌ భారత్‌కు కష్టపడతానని ప్రతిజ్ఞ చేశారు. మోదీ తీసుకున్న నిర్ణయాత్మక విధానాల వల్ల అంతర్జాతీయంగానూ అత్యున్నత స్థాయిలో నిలిచామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారన్నారు. అన్ని సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉన్న ఏకైక వ్యక్తి మోదీ ఒక్కరేనన్నారు.