“డూ ఆర్ డై” మ్యాచ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ

|

Oct 19, 2020 | 7:38 PM

అబుదాబి వేదికగా  చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్ హాట్ హాట్ సమరానికి రంగానికి సిద్దమైంది. ‌పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి.  విజయమో.. వీర స్వర్గమే తేల్చుకునేందుకు పోటీ పడుతున్నాయి.

డూ ఆర్ డై మ్యాచ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ
Follow us on

csk have won the toss : అబుదాబి వేదికగా  చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్ హాట్ హాట్ సమరానికి రంగానికి సిద్దమైంది. ‌పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి.  విజయమో.. వీర స్వర్గమే తేల్చుకునేందుకు పోటీ పడుతున్నాయి.

ప్లేఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకం. ఈ నేపథ్యంలో ఈ పోరులో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. టాస్‌ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. రన్‌రేట్‌ కూడా తెరపైకి వచ్చి ప్లేఆఫ్స్ జట్లను ఖరారు చేసే పరిస్థితులు సమీపించింది.  అయితే ఈ టోర్నీలో కొనసాగాలంటే… కచ్చితంగా గెలవాల్సిదే… ఈ పరిస్థితి రెండు జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. చెన్నై, రాజస్థాన్‌ జట్ల మధ్య అబుదాబి వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో నువ్వా నేనా అనే స్థాయిలో ఉత్కంఠగా సాగనుంది.