పీవీ సింధూకు బీఎండబ్ల్యూ కారు..

| Edited By:

Sep 14, 2019 | 10:30 AM

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన పీవీ సింధూకు మరో అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాపారవేత్త చాముండేశ్వరి నాథ్ బీఎండబ్ల్యూ కారును బహూకరించనున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కాగా, ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హీరో అక్కినేని నాగార్జున హాజరుకానున్నారు. కారు బహుకరణ ముగిసిన తర్వాత సింధు, చాముండేశ్వరీ నాథ్, నాగార్జున ప్రసంగించనున్నారు.

పీవీ సింధూకు బీఎండబ్ల్యూ కారు..
Follow us on

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన పీవీ సింధూకు మరో అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాపారవేత్త చాముండేశ్వరి నాథ్ బీఎండబ్ల్యూ కారును బహూకరించనున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కాగా, ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హీరో అక్కినేని నాగార్జున హాజరుకానున్నారు. కారు బహుకరణ ముగిసిన తర్వాత సింధు, చాముండేశ్వరీ నాథ్, నాగార్జున ప్రసంగించనున్నారు.