AP News: హైకోర్టులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్.. ఈ నెల 20కి విచారణ వాయిదా

గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. కార్యాలయంలోని ఫర్నిచర్‌తో పాటు అక్కడ ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వాళ్లంతా వల్లభనేని వంశీ అనుచరులేనన్నది ప్రధాన ఆరోపణ.

AP News: హైకోర్టులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్.. ఈ నెల 20కి విచారణ వాయిదా
Vamsi Vallabhaneni
Follow us

|

Updated on: Aug 14, 2024 | 4:37 PM

గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. కార్యాలయంలోని ఫర్నిచర్‌తో పాటు అక్కడ ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వాళ్లంతా వల్లభనేని వంశీ అనుచరులేనన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే వంశీ ప్రధాన అనుచరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ఎక్కువమంది వంశీ పేరు చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. దాంతో, ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు వంశీ. ఈ పిటిషన్‌పై వాదోపవాదనలు జరిగాయ్‌. కక్షపూరితంగా కేసు పెట్టారని వంశీ తరపు లాయర్ వాదిస్తే.. దాడి వెనుక వంశీ ప్రమేయం ఉందంటూ వాదనలు వినిపించారు ప్రభుత్వం తరపు న్యాయవాది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..