చైనాలో ఫ్యాక్టరీ గోడ కూలి 10 మంది దుర్మరణం

| Edited By:

May 17, 2019 | 10:35 AM

చైనా దేశంలోని షాంఘై నగరంలో ఓ ఫ్యాక్టరీ గోడ కూలి 10మంది మరణించారు. శిథిలాల కింద 25 మంది కార్మికులు చిక్కుకుపోయారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా,ఇందులో పదిమంది శ్వాస ఆడక మరణించారని చైనా మున్సిపల్ బ్యూరో అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చైనాలో ఫ్యాక్టరీ గోడ కూలి 10 మంది దుర్మరణం
Follow us on

చైనా దేశంలోని షాంఘై నగరంలో ఓ ఫ్యాక్టరీ గోడ కూలి 10మంది మరణించారు. శిథిలాల కింద 25 మంది కార్మికులు చిక్కుకుపోయారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా,ఇందులో పదిమంది శ్వాస ఆడక మరణించారని చైనా మున్సిపల్ బ్యూరో అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.