మంటల్లో నౌక.. 13 మంది భారతీయులు సేఫ్

| Edited By:

May 09, 2019 | 11:56 AM

దుబాయ్‌‌ షార్జాలోని ఖలీద్‌ రేవు వద్ద ఓ వాణిజ్య నౌక మంటల్లో చిక్కుకుంది. అకస్మాత్తుగా నౌకలో మంటలు చెలరేగాయి. దీంతో నౌకలో ఉన్న 6 వేల గ్యాలన్ల డీజిల్‌, 120 వాహనాలు, 300 వాహన టైర్లు బూడిదయ్యాయి. అటు ఈ నౌకలో ఉన్న 13మంది భారతీయ సిబ్బందిని అక్కడి అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకోవడంతో.. పెనుముప్పు తప్పిందని.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

మంటల్లో నౌక.. 13 మంది భారతీయులు సేఫ్
Follow us on

దుబాయ్‌‌ షార్జాలోని ఖలీద్‌ రేవు వద్ద ఓ వాణిజ్య నౌక మంటల్లో చిక్కుకుంది. అకస్మాత్తుగా నౌకలో మంటలు చెలరేగాయి. దీంతో నౌకలో ఉన్న 6 వేల గ్యాలన్ల డీజిల్‌, 120 వాహనాలు, 300 వాహన టైర్లు బూడిదయ్యాయి. అటు ఈ నౌకలో ఉన్న 13మంది భారతీయ సిబ్బందిని అక్కడి అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకోవడంతో.. పెనుముప్పు తప్పిందని.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.