కేరళలోని అనంత పద్మనాభ స్వామి మాదిరిగానే ప్రముఖ శ్రీక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలోనిరత్న భాండాగారంలో అపార సంపదలు ఉన్నాయని చెబుతుంటారు. అయితే, 40 ఏళ్లుగా ఈ రత్నభాండాగారం తెరవలేదు. అయితే, జులై 7 తర్వాత స్వామివారి ఆలయంలోని ఈ ఖజానాను తెరవనున్నట్టు పురావస్తుశాఖ బుధవారం ప్రకటించింది. లోపల మరమ్మతులు చేపడతామని వెల్లడించింది. ఇక, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒడిశాలో మొదటిసారిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం..