సీఎం రేవంత్ కీలక ప్రకటన.. ఆగష్టు 15న రైతు రుణమాఫీ..!

|

May 08, 2024 | 10:14 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ ఆర్మూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డ్‌ సంగతి ఏమైందని ప్రశ్నించారాయన.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ ఆర్మూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డ్‌ సంగతి ఏమైందని ప్రశ్నించారాయన. ఆగస్ట్‌ 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు రేవంత్. రాజీనామాతో సిద్ధంగా ఉండాలని హరీశ్‌ను కోరారాయన.

Follow us on