గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాంః కేటీఆర్‌

|

Nov 28, 2019 | 1:37 PM

గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌లో పిజ్జా ఔట్‌ లెట్‌ను మంత్రి ప్రారంభించారు. మహిళా పారిశ్రామికవేత్త గౌతమి ఏర్పాటు చేసిన పిజ్జా ఔట్‌ లెట్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువ పారిశ్రామికవేత్తలకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతి గిరిజన బిడ్డ ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, తదితరులు పాల్గొన్నారు.

గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాంః కేటీఆర్‌
Follow us on
గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌లో పిజ్జా ఔట్‌ లెట్‌ను మంత్రి ప్రారంభించారు. మహిళా పారిశ్రామికవేత్త గౌతమి ఏర్పాటు చేసిన పిజ్జా ఔట్‌ లెట్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువ పారిశ్రామికవేత్తలకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతి గిరిజన బిడ్డ ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, తదితరులు పాల్గొన్నారు.