సుష్మాస్వరాజ్ సాయం కోరుతూ.. మహమూద్‌ అలీ లేఖ

| Edited By:

May 11, 2019 | 6:19 PM

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ లేఖ రాశారు. ఉపాధి కోసం హైదరాబాద్ నుంచి లండన్‌కు వెళ్లిన నజీముద్దీన్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే మృతుడి విషయంలో.. సహాయం కోరుతూ లేఖ రాశారు. మృతుడి కుటుంబం లండన్ వెళ్ళేందుకు వీళుగా.. వీసా ఇప్పించాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.

సుష్మాస్వరాజ్ సాయం కోరుతూ.. మహమూద్‌ అలీ లేఖ
Follow us on

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ లేఖ రాశారు. ఉపాధి కోసం హైదరాబాద్ నుంచి లండన్‌కు వెళ్లిన నజీముద్దీన్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే మృతుడి విషయంలో.. సహాయం కోరుతూ లేఖ రాశారు. మృతుడి కుటుంబం లండన్ వెళ్ళేందుకు వీళుగా.. వీసా ఇప్పించాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.