జగిత్యాలలో పట్టపగలు దారుణం

| Edited By:

Apr 15, 2019 | 1:19 PM

జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్‌లో దారుణం జరిగింది. కిషన్‌ అనే వ్యక్తిపై గొడ్డలితో దాడికి తెగబడ్డారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. భూతగాదాగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… జగిత్యాలలో మార్కండేయ వీధికి చెందిన తిప్పర్తి కిషన్‌కు జగిత్యాల రూరల్ మండలం ఆనంతారం గ్రామానికి చెందిన కత్రోజు లక్ష్మణ్ అనే వ్యక్తితో భూతగాదాలు జరుగుతున్నాయి. ఈనేపధ్యంలోనే దాడి జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.

జగిత్యాలలో పట్టపగలు దారుణం
Follow us on

జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్‌లో దారుణం జరిగింది. కిషన్‌ అనే వ్యక్తిపై గొడ్డలితో దాడికి తెగబడ్డారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. భూతగాదాగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… జగిత్యాలలో మార్కండేయ వీధికి చెందిన తిప్పర్తి కిషన్‌కు జగిత్యాల రూరల్ మండలం ఆనంతారం గ్రామానికి చెందిన కత్రోజు లక్ష్మణ్ అనే వ్యక్తితో భూతగాదాలు జరుగుతున్నాయి. ఈనేపధ్యంలోనే దాడి జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.