తాత్కాలికంగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

| Edited By: Ram Naramaneni

Aug 04, 2019 | 3:19 PM

నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. యాకుత్‌పురా, ఫలక్‌నుమా సెక్షన్‌లో మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో లింగంపల్లి, ఫలక్‌నుమాతోపాటు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి మధ్య రాకపోకలు సాగించే నాలుగు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని… మరుసటి రోజు యథావిధిగా రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు.

తాత్కాలికంగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
Follow us on

నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. యాకుత్‌పురా, ఫలక్‌నుమా సెక్షన్‌లో మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో లింగంపల్లి, ఫలక్‌నుమాతోపాటు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి మధ్య రాకపోకలు సాగించే నాలుగు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని… మరుసటి రోజు యథావిధిగా రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు.