బ్రేకింగ్ : జీడిమెట్లలో అగ్నిప్రమాదం.. ఆరుగురి పరిస్థితి విషమం

| Edited By:

Jan 13, 2020 | 11:29 AM

హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో.. దట్టమైన మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులంతా బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. అయితే సదరు స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటి వరకు బాధితులను పట్టించుకోవడం లేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

బ్రేకింగ్ : జీడిమెట్లలో అగ్నిప్రమాదం.. ఆరుగురి పరిస్థితి విషమం
Follow us on

హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో.. దట్టమైన మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులంతా బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. అయితే సదరు స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటి వరకు బాధితులను పట్టించుకోవడం లేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.