ఆదివాసీ గూడెంలో అగ్నికి ఆహుతైన 20 ఇళ్లు

| Edited By:

Mar 16, 2019 | 3:03 PM

జయశంకర్ భూపాలపల్లి ములుగులో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ములుగు ఎరగలి పడి ఆదివాసి గూడెం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో 20 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఎండవేడి ఎక్కువవడంతో కొంతమంది గాయాలపాలయ్యారు. తమ నివాసాలు కాలిపోవడంతో ఆదివాసీలు చేస్తున్న ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రభుత్వమే సహాయ, సహకారాలు అందించాలని కోరుతున్నారు. ఇళ్లు కాలిపోవడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు తండా వాసులు.

ఆదివాసీ గూడెంలో అగ్నికి ఆహుతైన 20 ఇళ్లు
Follow us on

జయశంకర్ భూపాలపల్లి ములుగులో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ములుగు ఎరగలి పడి ఆదివాసి గూడెం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో 20 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఎండవేడి ఎక్కువవడంతో కొంతమంది గాయాలపాలయ్యారు. తమ నివాసాలు కాలిపోవడంతో ఆదివాసీలు చేస్తున్న ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రభుత్వమే సహాయ, సహకారాలు అందించాలని కోరుతున్నారు. ఇళ్లు కాలిపోవడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు తండా వాసులు.