యాదాద్రి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సోదాలు..!

| Edited By:

May 31, 2019 | 10:50 AM

యాదగిరిగుట్టు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసీలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. విలువైన అక్రమ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రైవేటు వ్యక్తుల ద్వారా.. కొందరు అధికారులు లంచాలు వసూలు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్లు అయి నిబంధనలకు విరుద్ధంగా డ్యాక్యుమెంట్లు ఉండటాన్ని గుర్తించిన అధికారులు. ఈ సోదాల్లో ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్, ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు పాల్గొన్నారు. విచారణ తర్వాత అవినీతికి పాల్పడినవాళ్లపై చర్యలుంటాయని అధికారులు తెలిపారు.

యాదాద్రి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సోదాలు..!
Follow us on

యాదగిరిగుట్టు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసీలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. విలువైన అక్రమ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రైవేటు వ్యక్తుల ద్వారా.. కొందరు అధికారులు లంచాలు వసూలు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్లు అయి నిబంధనలకు విరుద్ధంగా డ్యాక్యుమెంట్లు ఉండటాన్ని గుర్తించిన అధికారులు. ఈ సోదాల్లో ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్, ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు పాల్గొన్నారు. విచారణ తర్వాత అవినీతికి పాల్పడినవాళ్లపై చర్యలుంటాయని అధికారులు తెలిపారు.