హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న క్రికెట్ మ్యాచ్ టికెట్లు

| Edited By: Srinu

Mar 06, 2019 | 8:25 PM

మార్చి 2వ తేదీన హైదరాబాద్లో జరిగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ టిక్కెట్లు తీసుకునేందుకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో టిక్కెట్లు కొనుగోలుకు అభిమానులు బారులు తీరారు. టిక్కెట్ ధర రూ.600 నుంచి 6 వేలుగా ఉంది. ఇంత ధర ఉన్నప్పటికీ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న క్రికెట్ మ్యాచ్ టికెట్లు
Follow us on

మార్చి 2వ తేదీన హైదరాబాద్లో జరిగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ టిక్కెట్లు తీసుకునేందుకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో టిక్కెట్లు కొనుగోలుకు అభిమానులు బారులు తీరారు. టిక్కెట్ ధర రూ.600 నుంచి 6 వేలుగా ఉంది. ఇంత ధర ఉన్నప్పటికీ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.