ఐసీసీ ర్యాకింగ్స్‌లో స్మృతీ మళ్లీ ‘టాప్’

| Edited By: Srinu

Mar 06, 2019 | 9:03 PM

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతీ మందాన మరోసారి అగ్రస్థానాన నిలిచింది. అంతర్జాతీయంగా నిలకడగా రాణించడమే కాదు, భారీ స్కోర్లు సాధిస్తూ పరుగుల వరదను సాగిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో స్మృతీ బ్యాటింగ్ ప్రదర్శన పతాకస్థాయిలో సాగింది. వన్డే, టీ 20 సిరీస్‌లలో మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో సత్తా చాటిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ ఉమన్.. గతేడాది కూడా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఇక తాజా ర్యాంకింగ్స్‌లో […]

ఐసీసీ ర్యాకింగ్స్‌లో స్మృతీ మళ్లీ ‘టాప్’
Follow us on

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతీ మందాన మరోసారి అగ్రస్థానాన నిలిచింది. అంతర్జాతీయంగా నిలకడగా రాణించడమే కాదు, భారీ స్కోర్లు సాధిస్తూ పరుగుల వరదను సాగిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో స్మృతీ బ్యాటింగ్ ప్రదర్శన పతాకస్థాయిలో సాగింది. వన్డే, టీ 20 సిరీస్‌లలో మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో సత్తా చాటిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ ఉమన్.. గతేడాది కూడా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఇక తాజా ర్యాంకింగ్స్‌లో భారత సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్ 5వ స్థఆనంలో ఉండగా.. బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ ఝులాన్ గోస్వామి 3వ ర్యాంక్ సొంతం చేసుకుంది.