పెవిలియన్‌కు చేరిన ముంబై ఓపెనర్లు

|

May 12, 2019 | 8:07 PM

చెన్నైతో జరుగుతున్న ఐపీఎల్‌ ఫైనల్లో ముంబయి ఓపెనర్లు పెవిలియన్ కు చేరారు. డికాక్(29), రోహిత్ శర్మ(15)లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై 2 వికెట్లు  నష్టానికి 47 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు. Final. 5.2: WICKET! R Sharma (15) is out, c MS Dhoni b Deepak Chahar, 45/2 https://t.co/VN7SfrAUfT #MIvCSK #VIVOIPL — IndianPremierLeague […]

పెవిలియన్‌కు చేరిన ముంబై ఓపెనర్లు
Follow us on

చెన్నైతో జరుగుతున్న ఐపీఎల్‌ ఫైనల్లో ముంబయి ఓపెనర్లు పెవిలియన్ కు చేరారు. డికాక్(29), రోహిత్ శర్మ(15)లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై 2 వికెట్లు  నష్టానికి 47 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.