ముంబయి: ఐపిఎల్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాయి. ఇరు జట్లు కూడా సామర్థ్యంలో ఈక్వల్గా ఉండటంతో ఫ్యాన్స్ మ్యాచ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
Mumbai Indians Skipper @ImRo45 wins the toss and elects to bat first against the @SunRisers.#MIvSRH pic.twitter.com/hShv3aXeYi
— IndianPremierLeague (@IPL) May 2, 2019