టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

| Edited By: Pardhasaradhi Peri

May 03, 2019 | 7:49 PM

మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వెర్సస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 52వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా సారధి దినేష్ కార్తీక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. .@KKRiders win the toss and elect to bowl first against the @lionsdenkxip.#KXIPvKKR pic.twitter.com/cMJWHi1zxI — IndianPremierLeague (@IPL) May 3, 2019

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా
Follow us on

మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వెర్సస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 52వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా సారధి దినేష్ కార్తీక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.