విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ.. పుంజుకున్న భారత్!

|

Jul 15, 2019 | 5:14 PM

వరల్డ్‌కప్‌లోని లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నిలకడైన ఆటతీరు కనబరుస్తోంది. 22 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (53; 62 బంతుల్లో 6 ఫోర్లు, 0 సిక్సర్లు), వైస్ కెప్టెన్ (47; 61 బంతుల్లో 8 ఫోర్లు, 0 సిక్సర్లు)ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఓపెనర్ రాహుల్ పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు. #ViratKohli at #CWC19 18 […]

విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ.. పుంజుకున్న భారత్!
Follow us on

వరల్డ్‌కప్‌లోని లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నిలకడైన ఆటతీరు కనబరుస్తోంది. 22 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (53; 62 బంతుల్లో 6 ఫోర్లు, 0 సిక్సర్లు), వైస్ కెప్టెన్ (47; 61 బంతుల్లో 8 ఫోర్లు, 0 సిక్సర్లు)ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఓపెనర్ రాహుల్ పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు.