15 ఓవర్లలో ముంబై స్కోర్ 102/5

| Edited By:

May 12, 2019 | 8:45 PM

ఐపీఎల్-2019 ఫైనల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో  తొలుత బ్యాటింగ్ కు  దిగిన ముంబై పదిహేను ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు నష్టపోయి 102  పరుగులు చేసింది. ప్రస్తుతం పోలార్డ్, హార్దిక్ పాండ్య క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ గా ఇషాన్ కిషన్ 23 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

15 ఓవర్లలో ముంబై స్కోర్ 102/5
Follow us on

ఐపీఎల్-2019 ఫైనల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో  తొలుత బ్యాటింగ్ కు  దిగిన ముంబై పదిహేను ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు నష్టపోయి 102  పరుగులు చేసింది. ప్రస్తుతం పోలార్డ్, హార్దిక్ పాండ్య క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ గా ఇషాన్ కిషన్ 23 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.