ప్రత్యర్థికే పిలిచి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్..

|

Oct 24, 2019 | 5:42 PM

గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డిని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ నియమించారు. ఈ సందర్భంగా వంటేరు బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రతాప్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి, ఓడిపోయిన విషయం తెలిసిందే. 2018 మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం అనంతరం..వంటేరు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ రాజకీయాల్లో తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. […]

ప్రత్యర్థికే పిలిచి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్..
Follow us on

గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డిని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ నియమించారు. ఈ సందర్భంగా వంటేరు బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రతాప్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి, ఓడిపోయిన విషయం తెలిసిందే. 2018 మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం అనంతరం..వంటేరు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ రాజకీయాల్లో తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రత్యర్థులకు చెక్ పెడుతూ తన రాజకీయ పరిణితిని చూపిస్తున్నారు.