టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం ముమ్మాటికీ కాంగ్రెస్సే..!

| Edited By:

May 24, 2019 | 5:42 PM

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం ముమ్మాటికీ కాంగ్రెస్సేనని, ఈ విషయంలో బీజేపీ ఎంత మాత్రం కాదని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికలో తప్పు చేశామని, కానీ మళ్లీ సరిదిద్దుకుంటామని తెలిపారు. చేవెళ్ల, జహీరాబాద్‌లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని చొప్పుకొచ్చారు. ఓటర్లలో మార్పుకు సంకేతమే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ రెండూ కలసి వస్తే తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేవారిమన్నారు. 

టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం ముమ్మాటికీ కాంగ్రెస్సే..!
Follow us on

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం ముమ్మాటికీ కాంగ్రెస్సేనని, ఈ విషయంలో బీజేపీ ఎంత మాత్రం కాదని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికలో తప్పు చేశామని, కానీ మళ్లీ సరిదిద్దుకుంటామని తెలిపారు. చేవెళ్ల, జహీరాబాద్‌లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని చొప్పుకొచ్చారు. ఓటర్లలో మార్పుకు సంకేతమే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ రెండూ కలసి వస్తే తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేవారిమన్నారు.