టీడీపీ నుంచి మరిన్ని వలసలుంటాయి : మాధవ్

| Edited By:

Jun 21, 2019 | 5:03 PM

టీడీపీ నుంచి తమ పార్టీలోకి మరిన్ని వలసలు ఉంటాయని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. తమ పార్టీ విధివిధానాలు నచ్చే ఇతర పార్టీల నుంచి నేతలు బీజేపీలోకి వస్తున్నారని తెలిపారు. ఏపీలో కూడా బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవిస్తుందని తెలియజేశారు. బీజేపీ ఇచ్చే షాక్ నుంచి చంద్రబాబు తేరుకోవడం కష్టమన్నారు.

టీడీపీ నుంచి మరిన్ని వలసలుంటాయి : మాధవ్
Follow us on

టీడీపీ నుంచి తమ పార్టీలోకి మరిన్ని వలసలు ఉంటాయని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. తమ పార్టీ విధివిధానాలు నచ్చే ఇతర పార్టీల నుంచి నేతలు బీజేపీలోకి వస్తున్నారని తెలిపారు. ఏపీలో కూడా బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవిస్తుందని తెలియజేశారు. బీజేపీ ఇచ్చే షాక్ నుంచి చంద్రబాబు తేరుకోవడం కష్టమన్నారు.