ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి

| Edited By:

Apr 11, 2019 | 1:05 PM

నాంపల్లిలోని వ్యాయామ్‌శాల హైస్కూల్‌లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు ఎన్నిపనులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. సైబరాబాద్‌లో ఎన్నికలకు సంబంధించి భద్రతాపరంగా అన్నిఏర్పాట్లు చేశామన్నారు.

ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి
Follow us on

నాంపల్లిలోని వ్యాయామ్‌శాల హైస్కూల్‌లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు ఎన్నిపనులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. సైబరాబాద్‌లో ఎన్నికలకు సంబంధించి భద్రతాపరంగా అన్నిఏర్పాట్లు చేశామన్నారు.