కమలం కండువా కప్పుకున్న కేంద్రమంత్రి

| Edited By: Pardhasaradhi Peri

Jun 24, 2019 | 5:45 PM

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇవాళ కమలం గూటికి చేరుకున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సుబ్రహ్మణ్యం జయశంకర్ బీజేపీలో చేరారు. 1977 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ జయశంకర్.. గత ప్రభుత్వంలో మూడేళ్లు విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. అయితే పార్టీ సభ్యుడు కాకపోవడంతో ఇవాళ లాంఛనంగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

కమలం కండువా కప్పుకున్న కేంద్రమంత్రి
Follow us on

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇవాళ కమలం గూటికి చేరుకున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సుబ్రహ్మణ్యం జయశంకర్ బీజేపీలో చేరారు. 1977 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ జయశంకర్.. గత ప్రభుత్వంలో మూడేళ్లు విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. అయితే పార్టీ సభ్యుడు కాకపోవడంతో ఇవాళ లాంఛనంగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.