ఎవరు.. ఎవరికి మిత్రులు..? వైసీపీ, జనసేన ఎమ్మెల్యేల చర్చ..

| Edited By:

Jun 18, 2019 | 12:32 PM

ఏపీ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. వైసీపీ, బీజేపీ మిత్రపక్షమని, బీజేపీ అండతోనే వైసీపీ గెలిచిందన్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక. అయితే.. ఈ వ్యాఖ్యలను వెంటనే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. తాము బీజేపీతో కలిసి పోటీ చేయలేదని.. పొత్తు పెట్టుకోలేదని తమని బీజేపీ మిత్రపక్షమని ఎలా అంటారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఎవరు.. ఎవరికి మిత్రులు..? వైసీపీ, జనసేన ఎమ్మెల్యేల చర్చ..
Follow us on

ఏపీ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. వైసీపీ, బీజేపీ మిత్రపక్షమని, బీజేపీ అండతోనే వైసీపీ గెలిచిందన్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక. అయితే.. ఈ వ్యాఖ్యలను వెంటనే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. తాము బీజేపీతో కలిసి పోటీ చేయలేదని.. పొత్తు పెట్టుకోలేదని తమని బీజేపీ మిత్రపక్షమని ఎలా అంటారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.