ఏం చేద్దాం.. పార్టీనేతలతో చంద్రబాబు..!

| Edited By:

Jun 28, 2019 | 5:03 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు పార్టీ సీనియర్ నేతలు. చంద్రబాబు నివాసానికి నోటీసులు, ప్రభుత్వ చర్యలు, విద్యుత్ ఒప్పందాలు, సీఆర్డీఏపై ప్రభుత్వ నిర్ణయాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రజావేదిక కూల్చివేత మొదలు.. చంద్రబాబు నివాసానికి నోటీసులను ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. గత ప్రభుత్వాల కంటే తమ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ టెండర్లలో ఎక్కువ మిగులబాటు జరిగిందని ఆపార్టీ నేత లోకేష్ ట్వీట్ చేశారు. సమావేశానికి యనమల, కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, చిన రాజప్ప, […]

ఏం చేద్దాం.. పార్టీనేతలతో చంద్రబాబు..!
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు పార్టీ సీనియర్ నేతలు. చంద్రబాబు నివాసానికి నోటీసులు, ప్రభుత్వ చర్యలు, విద్యుత్ ఒప్పందాలు, సీఆర్డీఏపై ప్రభుత్వ నిర్ణయాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రజావేదిక కూల్చివేత మొదలు.. చంద్రబాబు నివాసానికి నోటీసులను ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. గత ప్రభుత్వాల కంటే తమ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ టెండర్లలో ఎక్కువ మిగులబాటు జరిగిందని ఆపార్టీ నేత లోకేష్ ట్వీట్ చేశారు. సమావేశానికి యనమల, కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, చిన రాజప్ప, అచ్చెన్నాయుడు, కోడెల వర్లరామయ్య సహా టీడీపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.