బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ మంత్రి రాజ్ కుమార్ చౌహాన్

| Edited By:

May 11, 2019 | 7:37 PM

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఇంతలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఎదురైంది. ఢిల్లీ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రాజ్‌ కుమార్ చౌహాన్ బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆధ్వర్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో ఆయన పార్టీ మారారని తెలుస్తోంది. Former Delhi minister Raj Kumar Chauhan joins BJP in presence of Delhi […]

బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ మంత్రి రాజ్ కుమార్ చౌహాన్
Follow us on

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఇంతలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఎదురైంది. ఢిల్లీ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రాజ్‌ కుమార్ చౌహాన్ బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆధ్వర్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో ఆయన పార్టీ మారారని తెలుస్తోంది.