తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన బీజేపీ

| Edited By:

Mar 23, 2019 | 4:46 PM

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో ఆదిలాబాద్ నుంచి సోయం బాబూరావు, పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్, జహీరాబాద్ నుంచి బాణాల లక్ష్మారెడ్డి, హైదరాబాద్ నుంచి భగవంత్ రావు, చేవెళ్ల నుంచి బి.జనార్దన్ రెడ్డి, ఖమ్మం నుంచి వాసుదేవ్ రావులు బరిలో దిగనున్నారు. వీరంతా నామినేషన్‌కు సోమవారమే చివరి రోజు కావడంతో అదేరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. The […]

తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన బీజేపీ
Follow us on

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో ఆదిలాబాద్ నుంచి సోయం బాబూరావు, పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్, జహీరాబాద్ నుంచి బాణాల లక్ష్మారెడ్డి, హైదరాబాద్ నుంచి భగవంత్ రావు, చేవెళ్ల నుంచి బి.జనార్దన్ రెడ్డి, ఖమ్మం నుంచి వాసుదేవ్ రావులు బరిలో దిగనున్నారు. వీరంతా నామినేషన్‌కు సోమవారమే చివరి రోజు కావడంతో అదేరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు.