5 / 5
అన్నదానం నిమిత్తం ఈ మొత్తాన్ని శుక్రవారం ఆలయ ధర్మకర్తకు అందజేసింది. ఎవరు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో ప్రజల నుంచి సంపాదించిన సొమ్మును తిరిగి సమాజం కోసమే అందజేస్తున్నట్లు అశ్వత్తమ్మ తెలిపారు. అయ్యప్ప భక్తురాలు అయిన అశ్వత్థమ్మ కేరళలోని శబరిమలకి మరియు కర్ణాటకలోని ఇతర దేవాలయాలకు కూడా ఆహార ధాన్యాలను విరాళంగా అందించింది. ఆమె దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలలోని అనాథ శరణాలయాలకు కూడా ఉదారంగా విరాళాలు అందజేస్తుంది.