3 / 5
ఎక్కువ నీరు త్రాగడం: ప్రస్తుత రోజుల్లో ప్రజలు మార్కెట్ నుండి రాగి సీసాలు తీసుకొని అందులో నీరు త్రాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే, అదే సమయంలో రాగి పాత్రల్లోని నీరు ఎక్కువ మొత్తంలో తాగేస్తున్నారు. అలా తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. బాటిల్ వాటర్ను ఒకేసారి తాగేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. ఆయుర్వేదంలో కూడా నీటిని నెమ్మదిగా తాగాలని, నీటి పరిమాణం ఒకేసారి ఎక్కువగా ఉండకూడదని చెబుతున్నారు.