ఒడిషాలో మనుషులపై ఎలుగుబండి దాడి

| Edited By:

Aug 22, 2020 | 12:17 AM

ఒడిషాలో ఓ ఎలుగుబండి బీభత్సాన్ని సృష్టించింది. కలహండి జిల్లాలోని భవనిపట్న ప్రాంతంలో ఓ ఎలుగుబంటి ప్రవేశించింది. అకస్మాత్తుగా అక్కడ ఉన్న ప్రజలపై దాడికి దిగింది. అయితే..

ఒడిషాలో మనుషులపై ఎలుగుబండి దాడి
Follow us on

ఒడిషాలో ఓ ఎలుగుబండి బీభత్సాన్ని సృష్టించింది. కలహండి జిల్లాలోని భవనిపట్న ప్రాంతంలో ఓ ఎలుగుబంటి ప్రవేశించింది. అకస్మాత్తుగా అక్కడ ఉన్న ప్రజలపై దాడికి దిగింది. అయితే ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయడంతో వెంటనే అక్క్డడ ఉన్న స్థానికులు దానిపై రాళ్లు, కట్టెలతో ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో అది అక్కడి నుంచి పారిపోయింది. అయితే పారిపోతూ కూడా పలువురిపై దాడికి దిగింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందజేయడం వారు సంఘటనాస్థలికిచ చేరుకున్నారు. అతికష్టం మీద ఎలుగుబంటిని పట్టుకుని.. స్థానిక అడివిలోకి వదిలిపెట్టారు.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం