ఒడిషాలో ఓ ఎలుగుబండి బీభత్సాన్ని సృష్టించింది. కలహండి జిల్లాలోని భవనిపట్న ప్రాంతంలో ఓ ఎలుగుబంటి ప్రవేశించింది. అకస్మాత్తుగా అక్కడ ఉన్న ప్రజలపై దాడికి దిగింది. అయితే ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయడంతో వెంటనే అక్క్డడ ఉన్న స్థానికులు దానిపై రాళ్లు, కట్టెలతో ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో అది అక్కడి నుంచి పారిపోయింది. అయితే పారిపోతూ కూడా పలువురిపై దాడికి దిగింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందజేయడం వారు సంఘటనాస్థలికిచ చేరుకున్నారు. అతికష్టం మీద ఎలుగుబంటిని పట్టుకుని.. స్థానిక అడివిలోకి వదిలిపెట్టారు.
Odisha: A wild bear attacked a person in Bhawanipatna town of Kalahandi district today morning. District Forest Officer Nitish Kumar said, “The bear will be tranquillised & then will be let into the forest.” pic.twitter.com/PjSntfBUFs
— ANI (@ANI) August 21, 2020
Read More :