వివాదాస్పదంగా మారుతోన్న పోయస్ గార్డెన్ అంశం

| Edited By:

Jun 28, 2019 | 9:50 PM

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత నివాసం పోయస్ గార్డెన్ అంశం వివాదాస్పదంగా మారుతోంది. పోయస్ గార్డెన్‌ను స్వాధీనం చేసుకుంటున్నట్లు స్థానిక ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. జయలలిత నివాసాన్ని స్మారక మందిరంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏమైనా ఆక్షేపణలుంటే సరైన రికార్డులతో రెండు నెలల్లో తమను సంప్రదించాలని ఆర్డీవో ప్రకటించారు.

వివాదాస్పదంగా మారుతోన్న పోయస్ గార్డెన్ అంశం
Follow us on

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత నివాసం పోయస్ గార్డెన్ అంశం వివాదాస్పదంగా మారుతోంది. పోయస్ గార్డెన్‌ను స్వాధీనం చేసుకుంటున్నట్లు స్థానిక ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. జయలలిత నివాసాన్ని స్మారక మందిరంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏమైనా ఆక్షేపణలుంటే సరైన రికార్డులతో రెండు నెలల్లో తమను సంప్రదించాలని ఆర్డీవో ప్రకటించారు.