బెంగాల్‌లో ఉద్రిక్తత.. స్వామి వివేకానంద విగ్రహం ధ్వంసం..

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 6:15 PM

బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. స్వామి వివేకానంద పుట్టిన స్వరాష్ట్రంలోనే ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనతో ముర్షీదాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహం ధ్వంసం విషయం తెలియడంతో.. ఒక్కసారిగా రాష్ట్రావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు కారకులైన వారిని కఠనింగా శిక్షించాలంటూ వివేకానంద అభిమానులు కోరుతున్నారు. విగ్రహం ధ్వంసంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు. West Bengal: A […]

బెంగాల్‌లో ఉద్రిక్తత.. స్వామి వివేకానంద విగ్రహం ధ్వంసం..
Follow us on

బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. స్వామి వివేకానంద పుట్టిన స్వరాష్ట్రంలోనే ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనతో ముర్షీదాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహం ధ్వంసం విషయం తెలియడంతో.. ఒక్కసారిగా రాష్ట్రావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు కారకులైన వారిని కఠనింగా శిక్షించాలంటూ వివేకానంద అభిమానులు కోరుతున్నారు. విగ్రహం ధ్వంసంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు.