Guru Teg Bahadur: గురుద్వారాను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రత్యేక ప్రార్థనలు.. సెక్యూరిటీ లేకుండానే..

|

May 01, 2021 | 10:06 AM

PM Narendra Modi: దేశంలోని పలు గురుద్వారాల్లో ఈరోజు సిక్కు మ‌త‌స్తుల 9వ గురు తేజ్ బ‌హ‌దూర్ 400వ ప్ర‌కాశ్ ప‌ర్వ్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్దలతో

Guru Teg Bahadur: గురుద్వారాను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రత్యేక ప్రార్థనలు.. సెక్యూరిటీ లేకుండానే..
Narendra Modi Visited Gurudwara
Follow us on

PM Narendra Modi: దేశంలోని పలు గురుద్వారాల్లో ఈరోజు సిక్కు మ‌త‌స్తుల 9వ గురు తేజ్ బ‌హ‌దూర్ 400వ ప్ర‌కాశ్ ప‌ర్వ్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ఈరోజు ఉద‌యం ఢిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్‌ను సంద‌ర్శించి ప్రార్థ‌న‌లు చేశారు. గురుద్వారాలో సిక్కుల వెంట పూజలు చేస్తూ కనిపించారు. కాగా శనివారం ఉదయం ప్ర‌ధాని మోదీ ఎటువంటి సెక్యూరిటీ, ట్రాఫిక్ ఆంక్షలు లేకుండానే గురుద్వారాకు చేరుకున్నారు. సిక్కు మ‌త‌స్తుల 9వ గురువు తేజ్ బ‌హ‌దూర్ 400వ ప్ర‌కాశ్ ప‌ర్వ్ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీ హాజ‌రై ప్రార్థనలు చేశారు.

Also Read:

Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 18 మంది దుర్మరణం.. మరి కొంతమంది పరిస్థితి..

Road Accident: జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు..