నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’.. ఎప్పుడంటే..?

| Edited By:

Jun 29, 2019 | 10:48 AM

ప్రధాని మోదీ రేడియో ద్వారా సందేశాన్ని ఇచ్చే కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ఆదివారం నుంచి పున: ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం చివరిసారిగా ఫిబ్రవరి 24న ప్రసారమైంది. ఈ కార్యక్రమంతో నేరుగా ప్రజలు తమ సమస్యలను మోదీకి విన్నవించుకోవచ్చు. ఫిబ్రవరి తరువాత ఎలక్షన్స్, క్యాంపెయినింగ్స్ మొదలగు పనులతో మోదీ బిజీ అయ్యారు. తాను ప్రధాని అయ్యాక మరోసారి మే నెలలో కలుసుకుందామని చివరి కార్యక్రమం ఫిబ్రవరి 24నే శ్రోతలకు తెలిపారు. కాగా.. దాదాపు మూడు నెలల […]

నరేంద్ర మోదీ మన్ కీ బాత్.. ఎప్పుడంటే..?
Follow us on

ప్రధాని మోదీ రేడియో ద్వారా సందేశాన్ని ఇచ్చే కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ఆదివారం నుంచి పున: ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం చివరిసారిగా ఫిబ్రవరి 24న ప్రసారమైంది. ఈ కార్యక్రమంతో నేరుగా ప్రజలు తమ సమస్యలను మోదీకి విన్నవించుకోవచ్చు. ఫిబ్రవరి తరువాత ఎలక్షన్స్, క్యాంపెయినింగ్స్ మొదలగు పనులతో మోదీ బిజీ అయ్యారు. తాను ప్రధాని అయ్యాక మరోసారి మే నెలలో కలుసుకుందామని చివరి కార్యక్రమం ఫిబ్రవరి 24నే శ్రోతలకు తెలిపారు. కాగా.. దాదాపు మూడు నెలల తరువాత మళ్లీ జూన్‌లో మోడీ రేడియో ద్వారా దేశ ప్రజలను పలకరించబోతున్నారు.