అమరజవాన్లకు సెల్యూట్ చేసిన టాలీవుడ్

|

Jun 17, 2020 | 12:06 PM

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరులైన వీర‌జ‌వాన్ల‌కి టాలీవుడ్ ప్రముఖులు అశృనివాళి అర్పించారు. అమ‌ర‌వీరులకు త‌మ ట్విట్ట‌ర్ వేదికగా సంతాపం వ్య‌క్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమ‌ర‌వీరుల ఆత్మ‌కి శాంతి క‌లగాల‌ని, వారి కుటుంబానికి తాము అండ‌గా ఉంటామంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. మీరు మా గుండెల్లో ఎప్పటికీ ఉంటారని అన్నారు. మహేష్ బాబుతోపాటు త‌మ‌న్నా, దేవి శ్రీ ప్ర‌సాద్, మంచు విష్ణు, అనీల్ రావిపూడి, నిఖిల్, వ‌రుణ్ తేజ్‌, ల‌క్ష్మి మంచు […]

అమరజవాన్లకు సెల్యూట్ చేసిన టాలీవుడ్
Follow us on

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరులైన వీర‌జ‌వాన్ల‌కి టాలీవుడ్ ప్రముఖులు అశృనివాళి అర్పించారు. అమ‌ర‌వీరులకు త‌మ ట్విట్ట‌ర్ వేదికగా సంతాపం వ్య‌క్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమ‌ర‌వీరుల ఆత్మ‌కి శాంతి క‌లగాల‌ని, వారి కుటుంబానికి తాము అండ‌గా ఉంటామంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. మీరు మా గుండెల్లో ఎప్పటికీ ఉంటారని అన్నారు. మహేష్ బాబుతోపాటు త‌మ‌న్నా, దేవి శ్రీ ప్ర‌సాద్, మంచు విష్ణు, అనీల్ రావిపూడి, నిఖిల్, వ‌రుణ్ తేజ్‌, ల‌క్ష్మి మంచు వీర‌జవాన్లకి ఘ‌న నివాళులు అర్పించారు.