బ్రేకింగ్: ఎడ్లబండిని ఢీ కొన్న రైలు, ఐదుగురు మృతి!
బీహార్లోని హాసన్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఎడ్లబండిని రైలు ఢీ కొనడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
Follow us on
బీహార్లోని హాసన్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఎడ్లబండిని రైలు ఢీ కొనడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.