భారత్‌నెట్ ద్వారా లక్ష గ్రామపంచాయితీల అనుసంధానం..

| Edited By: Anil kumar poka

Feb 01, 2020 | 1:02 PM

ఇక భారత్ నెట్ ద్వారా లక్ష గ్రామ పంచాయితీలను అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. భారత్ నెట్‌ కోసం.. రూ.6000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి జిల్లాను ఎగుమతులకు అనువైన హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఎగుమతి దారులకు అనువుగా సుంకాలకు సంబంధించి డిజిటల్ రీఫండ్ సౌకర్యాన్ని అమలు చేస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ మెంట్ క్లియరన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి కొత్తపథకం తీసుకురానున్నట్లు తెలిపారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఎజెన్సీ ఏర్పాటుకు ఆమె హామీ ఇచ్చారు. […]

భారత్‌నెట్ ద్వారా లక్ష గ్రామపంచాయితీల అనుసంధానం..
Follow us on

ఇక భారత్ నెట్ ద్వారా లక్ష గ్రామ పంచాయితీలను అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. భారత్ నెట్‌ కోసం.. రూ.6000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి జిల్లాను ఎగుమతులకు అనువైన హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఎగుమతి దారులకు అనువుగా సుంకాలకు సంబంధించి డిజిటల్ రీఫండ్ సౌకర్యాన్ని అమలు చేస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ మెంట్ క్లియరన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి కొత్తపథకం తీసుకురానున్నట్లు తెలిపారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఎజెన్సీ ఏర్పాటుకు ఆమె హామీ ఇచ్చారు. కంపెనీల చట్టంలో మార్పులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.