మరో నాలుగేళ్లలో తెలంగాణలో బీజేపీకే పగ్గాలు..!

| Edited By:

Jun 05, 2019 | 12:13 PM

తెలంగాణలో 2023 కల్లా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నేత రాంమాధవ్. న్యాయ వ్యవస్థలో తప్పులు చేసిన వారికి శిక్ష పడేవిధంగా రాష్ట్రప్రభుత్వం ప్రయత్నం చేయాలని, అలాగే కేంద్రం కూడా తన వంతు బాధ్యత నెరవేరుస్తుందన్నారు. ఇలాంటి మరిన్ని అంశాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఏమన్నారో టీవీ9లో ఎన్‌ కౌంటర్ విత్ మురళీ కృష్ణ కార్యక్రమంలో ఈరోజు రాత్రి 7 గంటలకు చూడండి. 

మరో నాలుగేళ్లలో తెలంగాణలో బీజేపీకే పగ్గాలు..!
Follow us on

తెలంగాణలో 2023 కల్లా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నేత రాంమాధవ్. న్యాయ వ్యవస్థలో తప్పులు చేసిన వారికి శిక్ష పడేవిధంగా రాష్ట్రప్రభుత్వం ప్రయత్నం చేయాలని, అలాగే కేంద్రం కూడా తన వంతు బాధ్యత నెరవేరుస్తుందన్నారు. ఇలాంటి మరిన్ని అంశాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఏమన్నారో టీవీ9లో ఎన్‌ కౌంటర్ విత్ మురళీ కృష్ణ కార్యక్రమంలో ఈరోజు రాత్రి 7 గంటలకు చూడండి.