ఎక్సైజ్ పోలీసుల వేధింపులు: స్టేషన్ ముందు ఆత్మహత్య

|

Nov 04, 2020 | 8:11 AM

వరంగల్ రూరల్ నర్సంపేటలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎక్సైజ్ అధికారులు ఆరు నెలల నుండి తనను వేధిస్తున్నారని, తన చావుకు ఎక్సైజ్ పోలీస్ అధికారులే కారణమని సూసైడ్ నోట్ రాసిమరీ మృతుడు ప్రాణాలు వదిలాడు. బాధితుడు సూరిపల్లి గ్రామానికి చెందిన ఊడుగుల రాజయ్యగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఎక్సైజ్ పోలీసుల వేధింపులు: స్టేషన్ ముందు ఆత్మహత్య
Follow us on

వరంగల్ రూరల్ నర్సంపేటలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎక్సైజ్ అధికారులు ఆరు నెలల నుండి తనను వేధిస్తున్నారని, తన చావుకు ఎక్సైజ్ పోలీస్ అధికారులే కారణమని సూసైడ్ నోట్ రాసిమరీ మృతుడు ప్రాణాలు వదిలాడు. బాధితుడు సూరిపల్లి గ్రామానికి చెందిన ఊడుగుల రాజయ్యగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.