బాబు ట్రిప్ నుంచి వచ్చే సరికి అంతా ఖాళీ..!

| Edited By:

Jun 20, 2019 | 1:35 PM

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు యూరప్ ట్రిప్ ముగిసేలోపు ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని అన్నారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. చాలా మంది నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నుంచి భారీగా బీజేపీలో చేరేందుకు నేతలు రెడీగా ఉన్నారని అన్నారు. బాబు వారసత్వం, బానిసత్వాల నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. చాలా మంది టీడీపీ నేతలు కాషాయ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారని అన్నారు. […]

బాబు ట్రిప్ నుంచి వచ్చే సరికి అంతా ఖాళీ..!
Follow us on

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు యూరప్ ట్రిప్ ముగిసేలోపు ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని అన్నారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. చాలా మంది నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నుంచి భారీగా బీజేపీలో చేరేందుకు నేతలు రెడీగా ఉన్నారని అన్నారు. బాబు వారసత్వం, బానిసత్వాల నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. చాలా మంది టీడీపీ నేతలు కాషాయ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారని అన్నారు. టీడీపీనే కాకుండా కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల నుంచి కూడా బీజేపీలోకి చేరేందుకు నేతలు రెడీ అంటున్నారని వ్యాఖ్యానించారు విష్ణువర్థన్ రెడ్డి.