Vijayawada Mumbai Flight News: కోవిడ్ కారణంగా విజయవాడ-ముంబై మధ్య ఆగిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ రూట్ల మధ్య జనవరి 12 నుంచి విజయవాడ-ముంబై మధ్య విమాన సర్వీసులను నడిపేందుకు ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో ముందుకు వచ్చింది.
వచ్చే నెల 12వ తేది నుంచి వారానికి మూడు రోజులు ఇండిగో విమానం విజయవాడ-ముంబై మధ్య తిరగనుంది. మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10.50 గంటలకు ముంబైలో బయల్దేరిన విమానం.. మధ్యాహ్నం 12.45 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. అలాగే గన్నవరంలో మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరి 3.20కి ముంబైకి చేరుకుంటుంది.
Also Read:
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు…
ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 2021లో కొలువుల జాతర..!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!