టాప్ 10 న్యూస్ @ 6PM

| Edited By:

Jul 03, 2019 | 6:09 PM

1. సభను హుందాగా నడిపిద్దాం : సీఎం జగన్ శాసనసభలో అనుసరించాల్సిన నిబంధనల గురించి ప్రతి సభ్యుడు తెలుసుకోవాలని, అధికార సభ్యుడు అయినంత మాత్రాన స్పీకర్‌ అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోవద్దని ముఖ్యమంత్రి.. Read more 2. ట్విట్టర్ చిలుక పలుకులు జనం పట్టించుకోరు- మంత్రి అనిల్ చంద్రబాబు తనయుడు లోకేశ్‌ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్‌లు పెడుతున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. లోకేశ్‌ ట్వీట్‌లు.. Read more […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us on

1. సభను హుందాగా నడిపిద్దాం : సీఎం జగన్

శాసనసభలో అనుసరించాల్సిన నిబంధనల గురించి ప్రతి సభ్యుడు తెలుసుకోవాలని, అధికార సభ్యుడు అయినంత మాత్రాన స్పీకర్‌ అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోవద్దని ముఖ్యమంత్రి.. Read more

2. ట్విట్టర్ చిలుక పలుకులు జనం పట్టించుకోరు- మంత్రి అనిల్

చంద్రబాబు తనయుడు లోకేశ్‌ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్‌లు పెడుతున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. లోకేశ్‌ ట్వీట్‌లు.. Read more

3. తిరుమలలో దొంగల హల్‌చల్..మంత్రి బంధువుల సొత్తు చోరీ

తిరుమలలోని మణిమంజరి గెస్ట్ హౌస్ లో భారీ చోరీ జరిగింది. మంగళవారం రాత్రి కొందరు దొంగలు ఈ అతిథి గృహంలో బస చేసిన 13 మంది భక్తులకు చెందిన 10 తులాల బంగారు.. Read more 

4. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతామని తాలుకా బ్యార్లహల్లి వద్ద  ఓ ప్రైవేట్ బస్సు, టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో.. Read more

5. వారంలోగా కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్..నో డౌట్ !

లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ గత మే 25 నే రాజీనామా చేశారు. దీన్ని ఉపసంహరించుకోవాలని సీనియర్ నేతలతో సహా… Read more

6. కాంగ్రెస్ తాత్కాలిక సారథి మోతీలాల్ వోరా

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా ఎంపికయ్యారు. 90 ఏళ్ళ వోరా ఛత్తీస్ గడ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ప్రస్తుతం ఏఐసీసీకి ఆయన.. Read more

7. ఆలయంలో విధ్వంసంపై షా సీరియస్.. ఢిల్లీ పోలీసులకు సమన్లు

దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో సోమవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియ‌స్ అయ్యారు. ఢిల్లీ పోలీసు.. Read more

8. శరణార్ధులే లక్ష్యంగా వైమానిక దాడి.. 40 మంది మృతి

లిబియా దేశ రాజధాని ట్రిపోలీ మంగళవారం రాత్రి బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. ఆఫ్రికా ఖండానికి చెందిన సుడాన్, సోమాలియా దేశాల శరణార్ధులే లక్ష్యంగా వైమానిక దాడులు.. Read more 

9. స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడంతో పాటు.. శుక్రవారం రోజున కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. Read more 

10. ఊర మాస్ శంకర్..పూరి మార్క్ ట్రైలర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా..డాషింగ్ డైరక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజయ్యింది. టీజర్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన.. Read more