ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి

|

Jun 12, 2019 | 5:52 PM

జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్‌లోని కేపీ రోడ్‌లో పెట్రోలింగ్ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. అటు ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి
Follow us on

జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్‌లోని కేపీ రోడ్‌లో పెట్రోలింగ్ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. అటు ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.