ఇది వైసిపి గూండాలే పనే : పట్టాభి

|

Oct 04, 2020 | 11:48 AM

టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి కారును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విజయవాడలో ఇంటిముందు పార్క్ చేసిన కారు అద్దాలు పగులగొట్టారు. అయితే, ఇది వైసీపీ వాళ్ల పనేనని పట్టాభి ఆరోపిస్తున్నారు. ‘వైసిపి గూండాలే నా కారును ధ్వంసం చేశారు.. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకు ఇలాంటి బహుమానాలిస్తున్నారు.. రాష్ట్రంలో ప్రభుత్వ పనితానాన్ని విమర్శించకూడదా.. మా ఇళ్లు హైకోర్ట్ ‌జడ్జి నివాసం పక్కనే ఉంటుంది.. పోలీస్ పికెటింగ్ జడ్జి ఇంటి ఎదుట ఉన్నా దుండగులు ‌నా కార్ అద్దాలు […]

ఇది వైసిపి గూండాలే పనే : పట్టాభి
Follow us on

టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి కారును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విజయవాడలో ఇంటిముందు పార్క్ చేసిన కారు అద్దాలు పగులగొట్టారు. అయితే, ఇది వైసీపీ వాళ్ల పనేనని పట్టాభి ఆరోపిస్తున్నారు. ‘వైసిపి గూండాలే నా కారును ధ్వంసం చేశారు.. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకు ఇలాంటి బహుమానాలిస్తున్నారు.. రాష్ట్రంలో ప్రభుత్వ పనితానాన్ని విమర్శించకూడదా.. మా ఇళ్లు హైకోర్ట్ ‌జడ్జి నివాసం పక్కనే ఉంటుంది.. పోలీస్ పికెటింగ్ జడ్జి ఇంటి ఎదుట ఉన్నా దుండగులు ‌నా కార్ అద్దాలు ధ్వంసం చేసారు. అయినా బయపడేది లేదు, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే ఉంటాం..’ అంటూ పట్టాభి స్పష్టం చేశారు.