టీడీపీ నేత హత్యా రాజకీయం..!

| Edited By:

Aug 24, 2019 | 12:26 PM

కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం మెట్టుపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తన దగ్గర పనిచేస్తోన్న ఓ వ్యక్తికి రూ.40 లక్షల ఇన్సూరెన్స్ చేసిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి. పథకం ప్రకారం తన దగ్గర పనిచేసే సుబ్బారాయుడిని హతమార్చి, యాక్సిడెంట్‌గా చిత్రీకరణగా చూపి.. ఇన్సూరెన్స్ పొందిన మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి. దాదాపు 30 లక్షలకు పైగా బీమా సొమ్మును కాజేసిన మాజీ సర్పంచ్. సుబ్బారాయుడికి ఇన్సూరెన్స్ చేయించేటప్పుడు కావాలనే తన […]

టీడీపీ నేత హత్యా రాజకీయం..!
Follow us on

కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం మెట్టుపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తన దగ్గర పనిచేస్తోన్న ఓ వ్యక్తికి రూ.40 లక్షల ఇన్సూరెన్స్ చేసిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి. పథకం ప్రకారం తన దగ్గర పనిచేసే సుబ్బారాయుడిని హతమార్చి, యాక్సిడెంట్‌గా చిత్రీకరణగా చూపి.. ఇన్సూరెన్స్ పొందిన మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి. దాదాపు 30 లక్షలకు పైగా బీమా సొమ్మును కాజేసిన మాజీ సర్పంచ్. సుబ్బారాయుడికి ఇన్సూరెన్స్ చేయించేటప్పుడు కావాలనే తన పేరును నామినీగా పెట్టిన భాస్కర్ రెడ్డి. కుట్ర బయటపడటంతో.. భాస్కర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన ఇన్సూరెన్స్ సంస్థలు. దీంతో.. పోలీసులు దర్యాప్తు చేయగా.. పథకం ప్రకారమే సుబ్బారాయుడిని హతమార్చినట్లు ఒప్పుకున్న భాస్కర్ రెడ్డి. ఇతనికి కొందరు పోలీసులు కూడా సహకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్న ఇన్సూరెన్స్ సంస్థ.